Header Banner

చంద్రబాబు సీఎం కావాలని మొక్కు.. మోకాళ్లపై తిరుమలకు తెదేపా నేత! ఆయనకు శుభాకాంక్షలు..

  Sat Jun 14, 2025 20:01        Politics

తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మోకాళ్లపై తిరుమలకు (మెట్ల మార్గంలో) వస్తానని నంద్యాల జిల్లాకు చెందిన తెదేపా నేత కోరుకున్నారు. చంద్రబాబు సీఎం అయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినందున తన మొక్కును చెల్లించుకోవాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ తిరుమలకు చేరుకున్న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లి గ్రామానికి చెందిన తెదేపా నేత గౌరు వెంకటరామిరెడ్డి మోకాళ్లపై మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఓబులంపల్లి, ఆళ్లగడ్డ తెదేపా నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీ, జరిమానాలు ఎవరు కడతారు? ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #Chandrababu Became a CM #TDPLeader #Knees Via Stairs From Alipiri #Tirumala #ViralNews